టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అత్యాచార బాధితులకు వెంటనే న్యాయం జరిగే విధంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. వరంగల్ లో జరిగిన యువతి అత్యాచారం, హత్య ఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. షాద్ నగర్ లో దిశ, వరంగల్ లో యువతి అత్యాచార ఘటనల వలన మహిళలకు భద్రత కరువవుతోందని అనిపిస్తోందని కోదండరాం అన్నారు.